Saturday, April 27, 2024

ఐఎన్టీయూసీలో చేరికలు

మంచిర్యాల : శుక్రవారం సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు ఐఎన్టియుసి యూనియన్ లో భారీ చేరికలు జరిగాయి.  టీబీజీకేఎస్ నుండి, ఏఐటియుసి నుండి కార్మికులు వంద మందికి పైన  చేరికలు జరిగాయి.  చేరిన వారిలో రాజశేఖర్ పాక రవి అజ్మీర్ శంకర్  శ్రీనివాసులు ప్రమోదు రమేష్ శ్రీకాంత్ డేవిడ్ లు వారితో పాటు అనేక మంది కార్మికులు కే ఎల్ పి నుండి ఐ ఎన్ టి యుసి లో చేరినారు. కార్మికులు వివిధ సంఘాలతో విసిగిపోయి నమ్మకం కోల్పోయి బాధపడుతూ వారి వారి బాధలు తెలియజేస్తూ ఐఎన్టియుసి యూనియన్ లో జనక్ ప్రసాద్  నాయకత్వం లో ఐ ఎన్ టి యు సి బలోపేతము అవుతోంది కాబట్టి కార్మికులు వారి నాయకత్వాన్ని నమ్ముకొని ఐ ఎన్ టి యు సి లో భారీ చేరికలు జరిగాయి.

Also Read : ముంచుకొస్తున్న ఉపద్రవం

కార్మికులకు మర్యాదపూర్వకంగా కండువాలు కప్పి సాదరంగా ఐ ఎన్ టి యు సి లో చేసుకున్నామనీ, మరికొంతమంది కార్మికులు ఐ ఎన్ టి యు సి లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ, కార్మికుల గురించి ఐ ఎన్ టి యు సి ఎల్లవేళలా కృషి చేస్తుందనీ  జోగ బుచ్చయ్య వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టియుసి భూపాలపల్లి పసునూ టి రాజేందర్ కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొడుదుల శంకర్ ఆర్ సి హెచ్ డి రాజు బండి శ్రీనివాస్ రవీందర్ లు లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles