Friday, April 19, 2024

పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయానికి కొనేరు కొనప్ప ప్రచారం

మంచిర్యాల : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలంలోని యాచారం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమం చివరి రోజు సందర్భంగా ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్యే కొనేరు కొనప్ప  అనుముల మండలంలోని పలు గ్రామాల్లో  విస్తృత పర్యటన చేశారు.  పట్టభద్రుల ఓటర్లకు 14న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి   క్రమ సంఖ్య 3 లో మొదటి ప్రాధాన్యత (1) నమోదు చేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వాడవాడలో తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

Also Read : తెలంగాణలో మద్యం దుకాణాల బంద్

ప్రతి ఒక్క పట్టభద్రుడు గ్రామస్థాయి నుంచి వచ్చిన వారే. గ్రామాల్లో పరిస్థితులు ఎలా మారాయో ఒక్కసారి ఊహించుకోండి. కేసీఆర్ నిరుద్యోగులకూ, ఉద్యోగస్తులకూ మరికొద్ది రోజుల్లోనే తీపికబురు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని కొనప్ప అన్నారు. తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లా  భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆశీర్వదించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles