Friday, April 26, 2024

గ్రేటర్ పోరు: కాంగ్రెస్ తొలి జాబితాలో 29 మంది

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 29 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ బుధవారంనాడు ప్రకటించింది.

కాంగ్రెస్ అభ్యర్థులు వీరే:

కాప్రా- పతికుమార్, ఏఎస్ రావు నగర్-శిరీష రెడ్డి, ఉప్పల్- ఎం.రజిత, నాగోల్– ఎం.శైలజ, మున్సూరాబాద్-జక్కడి ప్రభాకర్ రెడ్డి, హయత్‌నగర్- గుర్రం శ్రీనివాస్ రెడ్డి, హస్తిన పురం– సంగీత నాయక్,ర్కే పురం– పున్న గణేష్, గడ్డి అన్నారం– వెంకటేష్ యాదవ్, సులేమాన్ నగర్- రిజవన బేగం, మైలార్ దేవ్‌పల్లి– శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్– బత్తుల దివ్య, అత్తాపూర్– వాసవి భాస్కర్ గౌడ్, కొండాపూర్– శ్రీ మహిపాల్ యాదవ్, మియాపూర్– షరీఫ్, అల్లాపూర్– కౌసర్ బేగం, మూసాపేట్- జి.రాఘవేంద్ర, ఓల్డ్ బోయినపల్లి– అమూల్య, బాలానగర్- సత్యం శ్రీ రంగం,కూకట్ ప‌ల్లి– తేజశ్వర్ రావు, గాజుల రామారం-కూన  శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి నగర్- గిరగి శేఖర్, సూరారం-బి. వెంకటేష్, జీడిమెట్ల- బండి లలిత, నెరేడ్‌మెట్- మరియమ్మ, మౌలాలి– ఉమా మహేశ్వరి, మల్కాజ్ గిరి– శ్రీనివాస్ గౌడ్, గౌతంనగర్– తపస్వాని యాదవ్, బేగంపేట్- మంజుల రెడ్డి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles