Friday, April 26, 2024

వక్బోర్డు భూముల పరిరక్షకుడు ఖుర్షిద్దాలం మరణం

మంచిర్యాల: తెలంగాణ లో వక్బోర్డు భూముల పరిరక్షకుడిగా ప్రజల ప్రభుత్వ భూములు కాపాడటంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన రిటైర్డ్ ఎమ్మార్వో వక్బోర్డు మాజీ ఓఎస్డీ ఖుర్షిద్ ఆలం తన 84 ఏటా గురువారం హైద్రాబాద్ లో మాత్రపిండాలు విఫలమై మరణించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి బెజ్జుర్ లక్సీట్టిపేట మంచిర్యాల జైపూర్ బెల్లంపల్లి దహేగావ్ లలో ఆయన పని చేసారు. వక్బోర్డు లో పని చేస్తున్న సందర్భంలో వక్బోర్డు భూముల వివరాలతో భూముల రక్షణ కోసం గెజిట్ లో పొందుపరిచారు. నిరుపేదల పాలిట ఆయన ఆత్మబంధువు లా ఉండేవారు మంచిర్యాల లోని ప్రముఖ కాంట్రక్టర్ సిరాజుర్రహ్మాన్ ఆయనకు అల్లుడు ఖుర్షిద్దాలం మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: సీఎంకు సింగరేణి ప్రగతి నివేదిక

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles