Prof M Sridhar Acharyulu
జాతీయం-అంతర్జాతీయం
రైతుల వెన్నుతట్టి వారి పక్షాన సుప్రీంకోర్టు నిలబడిన ఆ ఒక్క రోజు
తేదీ: జనవరి 11. స్థలం: సుప్రీంకోర్టు.
రైతులకు కొండంత బలం కలిగించే ధైర్యం ఇచ్చిన రోజు. మరునాడు ఆవిరైనా, ఆరోజు ఆశలకు కలిపించిన రోజు. మనమంతా తెలుసుకోవలసిన మాటలు. అడగవలసిన మాటలు.
రైతు సమస్యలమీద...
జాతీయం-అంతర్జాతీయం
గోదాగోవిందుల ప్రణవ ప్రణయ ప్రబంధం-తిరుప్పావై
30 తిరుప్పావైగోదా గోవింద గీతం
నేపథ్యం
పూమాలతో రంగనాధుని తాను వరించి, పామాల (పాశురాల మాల)తో మనకు భగవంతుని చేరే మార్గాలు ప్రబోధించారు గోద. చివరి రోజు 30 వ పాశురంలో గోదమ్మ సన్మార్గంలోని మళ్లడం అనే...
జాతీయం-అంతర్జాతీయం
ఏడు జన్మలెత్తినా సరే నీ సేవచేసే భాగ్యం ఇవ్వవయ్యా క్రిష్ణయ్యా
29 వ పాశురం
29వ గోదా గోవింద గీతం
ఇది నారాయణ అష్టాక్షరీ మంత్ర పాశురం
నేపథ్యం:
ఇన్నాళ్లూ పఱై కావాలని గోపికలు కోరుకున్న ప్రస్తావన కనిపిస్తుంది. నిన్న పఱై, అలంకార వస్తువులు, పరమాన్న భోజనం అడిగారు....
ఆంధ్రప్రదేశ్
గోదమ్మ పాటకు అన్నమయ్య పదం.. పరమపురుషుడట పశుల గాచెనట
28వ గోదా గోవింద గీతం
నేపధ్యం:
నిన్నేకోరుకున్నాం. మాకే ఉపాయాలూ తెలియదు. నిన్నే ఉపాయంగా నమ్ముకుని వచ్చాం. పఱై పొందడానికి సాధనానుష్టానంచేసి యోగ్యత తెచ్చుకున్నామో లేదో కూడా తెలియదు. మాకే యోగ్యతాలేదు. ఇతరంగా ఏ...
Featured
పరమాత్ముడితో పరమాన్నమే పరమానందం
గోదా గోవింద గీతం -27
నేపథ్యం
శ్రీ కృష్ణునితో సామీప్యం, స్నేహం, సాహచర్యం మాత్రమే గోపికలు కోరుకుంటున్నారు. నీరాట్టము లేదా మార్గళి స్నానం అంటే శ్రీకృష్ణసంశ్లేషమే తప్ప మరొకటి కాదు. శంఖం అంటే జ్ఞానం, పర...
జాతీయం-అంతర్జాతీయం
జ్ఞానమనే ఆరని దీపం అమ్మనే వ్రతఫలంగా ఇచ్చిన శ్రీకృష్ణుడు
గోదా గోవింద గీతం 26
నన్ను కావాలనుకున్న వారు పఱై (ఢక్కా వాద్య పరికరం) కావాలని ఎందుకు అడుగుతున్నారు? అవి ఎన్నికావాలని శ్రీ కృష్ణుడు గోపికలను అడిగాడు. ఈ పఱై గానీ వ్రతంగానీ, వర్షంకోసం...
జాతీయం-అంతర్జాతీయం
దేవకి, యశోద - దివ్యమైన నారాయణ మంత్రాలు
గోదా గోవింద గీతం 25
నేపథ్యం
గోపికలు ఆదేశిస్తే సింహాసందాకా నడిచి వచ్చి అధిరోహించిన భక్త పరాధీనుడు శ్రీకృష్ణుడు. తనకు మంగళం పాడారు గోపికలు నిన్నటి పాశురంలో. తాను సర్వశక్తిమంతుడినని తెలిసినా, నాకు ఏ దృష్టి...
జాతీయం-అంతర్జాతీయం
జ్ఞానదశనుంచి ప్రేమాతిశయంతో భక్తి దశలోకి….
గోదా గోవింద గీతం మంగళాశాసనప్పాట్టు
నేపథ్యంగోపికలు రమ్మని పిలువగానే శ్రీకృష్ణుడు శయనాగారం నుంచి సింహం వలె, ఒక్కోసారి గజరాజు వలె గంభీరంగా నడిచి వచ్చి సింహాసనమ్మీద కూర్చున్నాడు. నీళాదేవి ద్వారము వరకు వచ్చి మంగళాశాసనం...