Tuesday, April 30, 2024

వైఎస్‌ జగన్‌ను కలిసిన మాస్టర్‌ గంధం భువన్‌ జై

అమరావతి : ఇటీవల యూరప్‌ ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రస్‌ను ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ( 8 సంవత్సరాల 3 నెలలు) అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించిన గంధం భువన్‌ జై భువన్‌ జై ప్రతిభను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తనయుడు మాస్టర్‌ గంధం భువన్‌ జై. ఈ సందర్భంగా సీఎంని కలిసినవారిలో భువన్‌ తండ్రి గంధం చంద్రుడు, కోచ్‌ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక మరియు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉన్నారు. చిన్నారి అద్భుత విజయాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. కోచ్ ని కూడా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles