Saturday, April 27, 2024

స్నేహాంజలి వి ఎన్ మూర్తి అకాలమరణం అత్యంత ఘోరం

నాకు 25 ఏళ్ళ పై నుంచీ స్నేహితుడు. మా ఇద్దరినీ కలిపింది పాటలు. ఇద్దరం కలిస్తే పాటలే పాటలు. శ్రీ కొప్పరపు కవుల కళా పీఠము సభలకు ఎప్పుడూ నాకు చేదోడుగా ఉండేవాడు. మొన్న 9 వ తేదీ విశాఖపట్నం సభకు కూడా వేదిక ఏర్పాట్లన్నీ అతనే చేశాడు. కొప్పరపు పీఠం ప్రతి సభకు ఆ కుటుంబం మొత్తం వచ్చి వేదికపై అండగా ఉంటారు. నేనంటే అతనికి అమిత ఇష్టం కొప్పరపు కవులంటే పరమభక్తి కళనే నమ్ముకున్నాడు, కళాకారుల మధ్యనే జీవించాడు ఇలా… అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్ళిపోయాడు జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. పిల్లల్ని బాగా చదివించాడు. క్రమశిక్షణగా పెంచాడు. వాళ్ళు ఇంకా చిన్నవారే

‘స్నేహాంజలి’ మూర్తికి స్నేహాంజలి!

మూర్లి పాల్గొన్న చివరి సభ – విశాఖపట్టణంలో సెప్టెంబర్ 9 న జరిగిన శ్రీ కొప్పరపు కళాపీఠం సభలో మూర్తి, బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles