Friday, April 26, 2024

యుఎస్ లో తెలుగు యువతి దుర్మరణం

కృష్టా జిల్లా: ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్స్ లో గుడ్లవల్లేరుకు చెందిన యువతి జారి పడి మృతి చెందింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల, గుడ్లవల్లేరురులో ఇంజినీరింగ్ పూర్తి చేసి పై చదువులకు అమెరికా వెళ్లింది. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ వాటర్ ఫాల్స్ లో  పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles