Tag: బీజేపీ
జాతీయం-అంతర్జాతీయం
అసోంలో తొలిదశ ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు
అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారం కాపాడుకునేందుకు బీజేపీ, ఈ సారైనా గెలిచి గత వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసోంలో మొత్తం 126...
జాతీయం-అంతర్జాతీయం
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ద్వంద్వ వైఖరి
సీఏఏ, గోవధపై భిన్న స్వరాలుఓటర్లను మభ్యపెట్టేందుకుఅసోంలో సీఎం అభ్యర్థిని మార్చిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది బీజేపీకి కత్తి...
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో సెగలు రేపుతున్న ఉపఎన్నిక
ప్రచారంలో ముందున్న టీడీపీ, వైసీపీఅభ్యర్థిని ఖరారు చేయని బీజేపీజీఎస్టీని ప్రచారాంశంగా మార్చిన వైసీపీ
తిరుపతి ఉపఎన్నికలొ పార్టీల హడావుడి పెరిగిపోయింది. ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు....
జాతీయం-అంతర్జాతీయం
మమత అధికార పీఠం కదులుతోందా?
* పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుతున్నారా?* కాషాయ జెండా కిందికి కమ్యూనిస్టులు
ఎగరెసిన ఎర్ర జెండా! రుద్రాలిక నయనజాలికా, కలకత్తా కాళిక నాలిక కావాలోయ్ నవకవనానికి! అన్నాడు శ్రీశ్రీ! కలకత్తా కాళిక కూడా...
తెలంగాణ
హైదరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు
మహబూబ్ నగర్-హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయింది. ఈ ఉత్కంఠపోరులో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ...
జాతీయం-అంతర్జాతీయం
అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు
బెంగాల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీదక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ వ్యూహాలుమమత విజయం సాధిస్తే థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం
నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగే ఎన్నికల ఫలితాలు, అధికార,...
జాతీయం-అంతర్జాతీయం
కాలుష్య కాసారం భారతావని
ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య నగరాలుభారత్ లోనే 22 నగరాలుకాలుష్య రాజధానుల్లో ఢిల్లీ అగ్రస్థానంవెల్లడించిన స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటినుండి స్వచ్ఛభారత్ పేరుతో దేశంలో పరిశుభ్రతను పెంచేందుకు పలు...
జాతీయం-అంతర్జాతీయం
కేరళలో వామపక్షాలకు వన్స్ మోర్ అంటారా?
కేరళ దక్షిణాదిలోనే విశిష్టమైన రాష్ట్రం. దేశంలోనే 96.2 శాతం అక్షరాస్యతతో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం. మతపరంగానూ వైవిధ్యం ఉన్న రాష్ట్రం. సగంమందికి పైగా హిందువులు- 54.73%, ముస్లింలు 26.56%, క్రిస్టియన్స్ 18.38% తో...