Thursday, March 28, 2024

హైదరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు

మహబూబ్ నగర్-హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయింది. ఈ ఉత్కంఠపోరులో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన రామచంద్రరావుపై రెండో ప్రాధాన్య ఓటుతో ఆమె విజయం సాధించారు. అయితే గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సిఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,28,010 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు వచ్చాయి.

Also Read: సీఎం చిత్రపటానికి క్షిరాభిషేకం

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles