Tuesday, March 28, 2023

Voleti Diwakar

88 POSTS0 COMMENTS
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరేనా?

వోలెటి దివాకర్ రానున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పొత్తుల అంశాన్ని తరువాత చూసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో తూర్పు గోదావరి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న...

రామోజీరావుది తప్పే…. తేల్చేసిన చాట్ జిపిటీ

వోలేటి దివాకర్ మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలో మీడియా మొఘల్, మార్గదర్శి అధినేత రామోజీరావు వ్యవహరిస్తున్న తీరు సరైందేనా అన్న విషయాన్ని కృత్రిమ మేధతో పనిచేసే నూతన సాంకేతిక విజ్ఞానం చాట్ జిపిటీని ప్రశ్నించగా...

ఎంపి అడ్డాలో…. జక్కంపూడి వారసుడి బలప్రదర్శన!

వోలేటి దివాకర్  గతంలో జరిగిన వై ఎస్సార్సిపి ప్లీనరీ సమావేశంలో రాజమహేంద్రవరం గడ్డ తన అడ్డా అని ఎంపి మార్గాని భరత్ రామ్ ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పార్టీ కోఆర్డినేటర్ గా ఎంపి మార్గాని గుడ్...

ఎన్నికల్లో ఏపీలో బ్రాహ్మణులు కోరుకుంటున్న సీట్లు ఇవే!

వోలేటి దివాకర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా సాధికారిక సదస్సు ఘనంగా,ఉత్సాహంగా జరిగింది.  గాయనీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సోదరి శైలజ...

ఉండవల్లి డిమాండ్ చేస్తారు… జగన్ నెరవేరుస్తారు!

దివాకర్ ఈ మధ్య కాలంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సూచనలు, డిమాండ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తున్నట్లు కన్పిస్తోంది. గతంలో మార్గదర్శి కేసు విషయంలో.. ఇప్పుడు ఏపీ...

సొంత వర్గంలోనూ… సొంత ఊళ్లోనూ సోముకు అసంతృప్తి సెగ!

వోలేటి దివాకర్  ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పట్ల ఇంటాబయటా వ్యతిరేకత పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కారణంగా ఆయన పట్ల వ్యతిరేకత...

రాష్ట్ర విభజనపై ఉండవల్లి కేసు ఏమైంది?

వోలేటి దివాకర్ రాష్ట్ర విభజన అంశం పై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ తుది తీర్పు పై పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకులు,...

వందేభారత్ కు ప్రయాణీకుల వందనం!

వోలేటి దివాకర్ భారతీయ రైల్వే ప్రవేశ పెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక రైలు - వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ రైలు కోస్తాంధ్ర లోని విమాన సర్వీసులకు...
- Advertisement -

Latest Articles