Friday, April 26, 2024

కడప ఎయిర్ పోర్ట్ వద్ద రోడ్డు ప్రమాదం

  • టిప్పర్ ను ఢీకొన్న సుమో, కారు
  • నలుగురు సజీవ దహనం
  • ముగ్గురికి తీవ్ర గాయాలు

కడప: ఎర్రచందనం తరలిస్తున్న సుమో టిప్పర్ ను ఢీ కొన్న సంఘటన వెంటనే మరో కారు కూడా ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. కడప-తాడిపత్రి రహదారి పై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మద్యలో ఈ  ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది.

టిప్పర్ డీజల్ ట్యాంక్ ను సుమో ఢీ కొట్టడం తో మంటలు చెలరేగి సుమోలో ఉన్న నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సుమోలోనే సజీవ దహనం.  ఆ తర్వాత ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది..పోలీసుల సమాచార సేకరణలో ఉన్నారు. స్మగ్లర్లు తమిళనాడుకు చెందిన వారుగా గుర్తింపు. ప్రమాదానికి కారణమైన మరో కారు కూడా స్మగ్లర్ల పైలట్ కారుగా గుర్తింపు. క్షతగాత్రులు ముగ్గురు తమిళనాడుకు చెందిన వారే. గాయపడినవారిని  రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. క్షతగాత్రుల్లో ఇద్దరి పేర్లు ముని, మూర్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles