Monday, April 29, 2024

దుర్గాప్రసాద్ గబ్బిట

దుర్గాప్రసాద్ గబ్బిట
2 POSTS0 COMMENTS
గబ్బిట దుర్గాప్రసాద్ తెలుగు రచయిత, ఉపాధ్యాయుడు. 27-6-1940 న కృష్ణా జిల్లా ఉయ్యూరులో గబ్బిట భవానమ్మ, మృత్యుంజయ శాస్త్రి దంపతులకు జన్మించాడు. ఎం ఏ (తెలుగు), బి.ఎస్ సి. బి.ఎడ్ చదివాడు .కృష్ణా జిల్లాపరిషత్తులో 1963 నుండి 1998 వరకు ఫిజికల్ సైన్స్ టీచరుగా, పదానోపాధ్యాయుడుగా పనిచేసాడు. పదవీవిరమణ అనంతరం సరసభారతి సంస్థను స్థాపించాడు. భార్య ప్రభావతి. అతనికి నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు
- Advertisement -spot_img

Latest Articles