Tag: tirupati
జాతీయం-అంతర్జాతీయం
‘జైభీమ్’ తిరుపతి దారుణాన్ని గుర్తుచేసింది: సీపీఐ నేత నారాయణ
37 ఏళ్ళ కిందట తిరుపతిలో జరిగిన ఘటన కళ్ళముందు రీలులాగా తిరిగిందిపోలీసు అత్యాచారానికి బలైన లక్ష్మి, మేము చేసిన పోరాటం గుర్తుకొచ్చాయి
నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు...
జాతీయం-అంతర్జాతీయం
అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
అశ్వినీకుమార్ ఈటూరు
అమరావతి: న్యాయస్థానం నుంచి దేవస్థానం (కోర్టు టు టెంపుల్) నినాదంతో అమరావతి రైతులు మహాపాదయాత్రకు తుళ్ళూరులో సోమవారంనాడు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు న్యాయదేవతకు పూజలు చేశారు. రైతులు ఇరవై...
జాతీయం-అంతర్జాతీయం
నవంబర్ 1 న అమరావతి-తిరుపతి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభం
తుళ్ళూరు నుంచి తిరుపతి వరకూ...షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన పోలీసులుఅమరావతి వెలుపల విస్తరించనున్న ఆందోళనరైతుల త్యాగాలను గుర్తించని ప్రభుత్వం : జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ...
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్
అలిపిరి టోల్ గేట్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులకు టీటీడీ షాకిచ్చింది. అలిపిరి దగ్గర ఉన్న టోల్గేట్ ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో పోటీకి జనసేన సై?
• ఉపఎన్నికకు సమన్వయ కమిటీ ఏర్పాటు• అభిమానులను ఓటు బ్యాంకుగా మలిచేందుకు యత్నాలు
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ జనసేన లు మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. పొత్తుల సర్దుబాటులో భాగంగా ఇటీవల జరిగిన...
ఆంధ్రప్రదేశ్
తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి డా.గురుమూర్తి
అమరావతి: తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయడానికి తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తిని వైఎస్ సీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. జగన్ మోహన్ రెడ్డి...
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో స్వరూపానందస్వామి
తిరుమల: విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీజీలు ఆదివారంనాడు తిరుమలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీ వారి సేవలో విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఆయనకు తితిదే అధికారులు ఆలయ...