Tag: rajamahendravaram
జాతీయం-అంతర్జాతీయం
పోలవరం కొట్టుకుపోతే ….. ఆ నివేదిక ఏం చెప్పింది?
వోలేటి దివాకర్
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి ... బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును, దానికి అనుబంధంగా నిర్మిస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది పోలవరం ప్రాజెక్టుకు ఎగువ...
జాతీయం-అంతర్జాతీయం
రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎంపి అడ్డానా?!
వోలేటి దివాకర్
ఎంపి మార్గాని భరత్ రామ్ తన మనసులోని మాటను పైకే చెప్పేశారా?. రాజమహేంద్రవరం గడ్డ నా అడ్డా అంటూ పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పినా ఎంపి మార్గాని భరత్ రామ్ వచ్చే...
జాతీయం-అంతర్జాతీయం
13 ఏళ్ల తర్వాత రాజమహేద్రవరం పోలీసు అర్బన్ జిల్లాకు కొత్త స్వరూపం
వోలేటి దివాకర్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ..మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వయం కృషితో అప్పటి వరకు పోలీసు సబ్ డివిజన్ గా ఉన్న...
జాతీయం-అంతర్జాతీయం
గోరంట్ల మాట్లాడేది ఎవరి గురించి?!
ట్వీట్ భావమేమి తిరుమలేశ?
వోలేటి దివాకర్
'రాజకీయాలు లో హత్యలు ఉండవు...ఆత్మ హత్యలే ఉంటాయి...కొంత మందిని చూస్తే ఈ సామేత గుర్తుకు వస్తుంది..
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది.. విందులు చేసింది...!' అంటూ సీనియర్ ఎమ్మెల్యే,...
జాతీయం-అంతర్జాతీయం
కార్పొరేషన్ ఎన్నికలపై వైసీపీ సర్వే….సరే అంటేనే టిక్కెట్లు!
వోలేటి దివాకర్
ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రం రాజమహేద్రవరం కార్పొరేషన్ ఎన్నికలకు అధికార వైస్సార్సీపీ సన్నద్ధం అవుతోంది. వచ్చే ఆగస్టులో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు,...
జాతీయం-అంతర్జాతీయం
రాజమహేద్రవరం టీడీపీ అభ్యర్థి అదిరెడ్డి వాసునట! మరి గోరంట్ల పరిస్థితి ఏంటి?
వోలేటి దివాకర్
సీనియర్ ఎమ్మెల్యే , టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అమెరికాలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు సంచలన ప్రకటన చేశారు. 2024...
జాతీయం-అంతర్జాతీయం
పవన్ మాటలు వినలేదు … గోదావరి గర్జన వినిపించలేదు!
సాధారణంగా సాగిపోయిన నడ్డా పర్యటన
రాజమహేంద్రవరం నుంచి పోటీ చేస్తానంటున్న జయప్రద
వోలేటి దివాకర్
పరవళ్లు తొక్కే గోదావరి చెంతన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత గడ్డ రాజమహేంద్రవరంలో బీజేపీ నిర్వహించిన గోదావరి...
జాతీయం-అంతర్జాతీయం
నడిచే చరిత్రకారుడు నరసింహారావు ఇక లేరు!
వోలేటి దివాకర్
ఒక చరిత్రకారుడి నడక ఆగిపోయింది. గోదావరి తీరంలో చారిత్రక, పురావస్తు అంశాలపై సాధికారిక అవగాహన కలిగిన యాతగిరి శ్రీరామ నరసింహరావు రాజమహేద్రవరంలోని తాను స్థాపించిన ఎ.కె.సి.కళాశాల ప్రాంగణంలోనే కన్నుమూశారు. ఆయన వయసు...