Monday, June 5, 2023
Home Tags Democracy

Tag: democracy

ఎన్ డీటీవీని కులీనులకే పరిమితమైన ఆంగ్ల మాధ్యమం అనొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యాన్ని రక్షించింది, రవీష్ కుమార్ ని ఆవిష్కరించింది

చాలా సంవత్సరాలు ఎన్నికల సమయంలో ఎన్ డీటీవీతో కలసి పని చేశాను, నన్ను విషయం చెప్పమని కానీ చెప్పొద్దని కానీ నిర్వాహకులు సూచించిన ఒక సన్నివేశం కూడా గుర్తులేదు. స్క్రీన్ పైన ఉన్నప్పుడూ,...

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?

మూడవ, చివరి భాగం భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం రక్షణకు రాజ్యాంగంను అమలుచేసే 'నియంత' నేడు అవసరం. నేడు కావలసింది మత గ్రంధాలతో ప్రజాస్వామ్యంను కొలుచుకోవటం కాదు. రాజ్యాంగ సూత్రాలతో కొలవాలి. అన్ని మత గ్రంధాలను మూటకట్టి అటకమీద లేకపోతే భద్రంగా భూమిలో పాతి పెట్టాలి. రాజ్యాంగంను దులిపి బయటకు తీయాలి. మైకుల్లో మతసూత్రాలను చదవటం ఆపేయాలి. రాజ్యాంగం లోని అధికరణాలను చదవాలి. ప్రజలను అటువైపు అడుగులు వేపించాలి. దేశ పౌరులందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా సమంగా అన్ని సౌకర్యాలు అందేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజా ఉద్యమాలను పునర్నిర్మాణం చేయాలి. భారత దేశం  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం,  అతిపెద్ద లిఖిత రాజ్యాంగము కూడ. భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్దేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏమతమూ ఇతర మతం కన్నా ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడికీ తనకు ఇష్టం వచ్చిన  మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉన్నది.  మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు కిర్పాన్ లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ధరించటాన్ని నిరోధించవచ్చు. ఇదే...

ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్.వేణుగోపాల్

కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్ని నింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని 'వీక్షణం' పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ...

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?

మొదటి భాగం ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో  ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు,  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు,  ఈ దేశంలో ప్రజాస్వామ్యం  బ్రతికి ఉన్నట్లేనా?...

ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు

ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయన్నది ముఖ్యంఎన్నికల కమిషన్ పనితీరు ప్రధానంఅభ్యర్థుల నైతిక విలువల స్థాయి కీలకంపార్టీల ప్రజాస్వామ్య స్పృహ నిర్ణాయకం డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు ప్రజాస్వామ్యానికి మూలం ‘వియ్ ద పీపుల్ (We, the people)’ అనే...

ఎమర్జెన్సీ నాటి కన్నా ప్రమాదంలో ప్రజాస్వామ్యం… లోపించిన నైతిక నాయకత్వం

ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ అప్పుడు ఇందిర ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన యువత ఇప్పుడు యువతలో లోపించిన పోరాటస్ఫూర్తి, పెరిగిన స్తబ్దత చలసాని నరేంద్ర  భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయని మచ్చగా ఇందిరాగాంధీ సరిగ్గా 47 ఏళ్ళ క్రితం...

మన గణతంత్రం గాడి తప్పుతోందా?

సగం గ్లాసు ఖాళీగా ఉన్నట్టుంది పరిస్థితితెలియకుండానే అధ్యక్ష బాటలో నడుస్తున్నామా?మంచి గతమున కొంచెమేనోయ్ అనడం సమంజసమా?గాంధీ, నెహ్రూలను భ్రష్టుపట్టించడం భావ్యమా? ఈ సారి రిపబ్లిక్ డే (26 జనవరి 2022)కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది....

జర్నలిజాన్ని బతికించుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలం

సదస్సులో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశం‘మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ’ పై చర్చజర్నలిస్టులు ఐకమత్యంగా, విశ్వసనీయంగా ఉండాలని సూచన హైదరాబాద్ : జ్ఞానం ఉన్నవాడే ప్రశ్నిస్తారనీ,...

Stay Connected

21,963FansLike
2,508FollowersFollow
20,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles