Tag: democracy
జాతీయం-అంతర్జాతీయం
ఇప్పుడు మీడియా లేదు, ఉన్నది మాఫియానే: ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్.వేణుగోపాల్
కత్తి అంచున ఉన్న దేశ ప్రజలలో ప్రగతిశీల విశాల భావజాలాన్ని నింపేందుకు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు పత్రికలు ప్రయత్నించాలని 'వీక్షణం' పత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. గత రెండు దశాబ్దాలుగా తెలుగులో ప్రత్యామ్నాయ...
అభిప్రాయం
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
మొదటి భాగం
ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా?...
అభిప్రాయం
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు
ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయన్నది ముఖ్యంఎన్నికల కమిషన్ పనితీరు ప్రధానంఅభ్యర్థుల నైతిక విలువల స్థాయి కీలకంపార్టీల ప్రజాస్వామ్య స్పృహ నిర్ణాయకం
డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు
ప్రజాస్వామ్యానికి మూలం ‘వియ్ ద పీపుల్ (We, the people)’ అనే...
అభిప్రాయం
ఎమర్జెన్సీ నాటి కన్నా ప్రమాదంలో ప్రజాస్వామ్యం… లోపించిన నైతిక నాయకత్వం
ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ
అప్పుడు ఇందిర ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన యువత
ఇప్పుడు యువతలో లోపించిన పోరాటస్ఫూర్తి, పెరిగిన స్తబ్దత
చలసాని నరేంద్ర
భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయని మచ్చగా ఇందిరాగాంధీ సరిగ్గా 47 ఏళ్ళ క్రితం...
అభిప్రాయం
మన గణతంత్రం గాడి తప్పుతోందా?
సగం గ్లాసు ఖాళీగా ఉన్నట్టుంది పరిస్థితితెలియకుండానే అధ్యక్ష బాటలో నడుస్తున్నామా?మంచి గతమున కొంచెమేనోయ్ అనడం సమంజసమా?గాంధీ, నెహ్రూలను భ్రష్టుపట్టించడం భావ్యమా?
ఈ సారి రిపబ్లిక్ డే (26 జనవరి 2022)కి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది....
జాతీయం-అంతర్జాతీయం
జర్నలిజాన్ని బతికించుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలం
సదస్సులో ప్రసంగిస్తున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశం‘మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ’ పై చర్చజర్నలిస్టులు ఐకమత్యంగా, విశ్వసనీయంగా ఉండాలని సూచన
హైదరాబాద్ : జ్ఞానం ఉన్నవాడే ప్రశ్నిస్తారనీ,...
తెలంగాణ
పారదర్శకతకు సరైన రూటు ఈ-ఓటు
ప్రజాస్వామ్య ప్రయోగానికి తెలుగు రాష్ట్రం వేదిక కావడం విశేషంఇది జయప్రదమైతే ఇతర రాష్ట్రాలలోనూ అమలుపరిమితమైన ఓటర్లకు మాత్రమే ఈ వసతి
సాంకేతికత కొత్త కొత్త పుంతలు తొక్కుతున్న నవీన నాగరిక సమాజంలో ఎన్నో వింతలు...
జాతీయం-అంతర్జాతీయం
పౌరుల ప్రభుత్వాధీనత పెరుగుతోంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తి తగ్గుతోంది
నా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా ముదునూరు. అక్కడికి 28 ఏళ్ళుగా ప్రతి ఏడాదీ ఒక్కసారైనా వెళ్ళి వస్తున్నాను. అక్కడ ఉన్న మూడు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి రావడం ఆనవాయితీ. అప్పుడే...