Tag: ప్రధాని మోదీ
జాతీయం-అంతర్జాతీయం
మిథున్ చక్రవర్తి జనాకర్షణ బీజేపీకి లాభిస్తుందా?
మమతకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహాలుబెంగాలీ ప్రముఖులకు గాలం వేస్తున్న బీజేపీ
బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలు హోరా హోరీ తలపడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల విమర్శలు, ప్రతివిమర్శలతో బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది....
ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి: ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ
అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఆర్థిక వ్యవహారాల కెబినెట్ కమిటీ (సీసీఈఏ) ఇచ్చిన అనుమతిపైన పునరాలోచించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
తెలంగాణ
బొయినపల్లి మార్కెట్ ను సందర్శించిన గవర్నర్
హైదరాబాద్: ప్రదాని ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) లో ప్రసంగించిన బోయినపల్లి మార్కెట్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై మంగళవారంనాడు సందర్శించారు. అక్కడ చెత్త, కుళ్ళిపోయిన కూరగాయలు పోగు చేసి...
జాతీయం-అంతర్జాతీయం
టీకా మందుల ఆమోదం సవ్యంగా జరిగిందా?
కోవిద్ ప్రజలకు ప్రాణాంతకమైన వ్యాధి అయితే రాజకీయ నాయకులుకు ఒక అవకాశం కూడా. కరోనా వైరస్ ను ప్రజలు ఎదుర్కొన్నారు. దాని బారిన పడి వేలమంది మరణించారు. ప్రధాని నరేంద్రమోదీ కొన్ని గంటలైనా...
తెలంగాణ
ప్రణామాలు చేసినా ప్రమాదం తప్పదు: బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి వారికి వంగి వంగి దండాలు పెట్టినా ఆయనపై గల అవినీతి ఆరోపణలను కేంద్రం వదిలిపెట్టబోదని...
జాతీయం-అంతర్జాతీయం
మోదీతో కేసీఆర్ భేటీ, అభ్యర్థనల వెల్లువ
దిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) దిల్లీ పర్యటన జయప్రదంగా సాగింది. శనివారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో 50 నిమిషాలు సాగిన సమావేశంలోకేసీఆర్ 22 వినతి పత్రాలు సమర్పించారు. భారీ వర్షాలూ,...
జాతీయం-అంతర్జాతీయం
శాస్త్రవేత్తల్లో జోష్ నింపిన ప్రధాని పర్యటన
జైడస్, భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ లను సందర్శించిన మోదీప్రధాని రాకతో హర్షం వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు స్వదేశీ కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిని తెలుసుకున్న ప్రధానిటీకా పంపిణీకి శాస్త్రవేత్తల నుంచి సూచనలుకరోనా...
జాతీయం-అంతర్జాతీయం
అడ్వాణీకి మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూదిల్లీ: మాజీ ఉపప్రధాని ఎల్కే అడ్వాణీ 93వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం నాడు ఆయన నివాసానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెళ్లారు. అడ్వాణీతో ఆత్మీయంగా ముచ్చటించిన ఇరువురు...