Thursday, April 25, 2024

రేపటి నుంచి నాగర్ సోల్ రైలు

షిర్డీ యాత్రికలకు శుభవార్త. ఏపీలోని నరసాపురం-నాగర్ సోల్ మధ్య నడిచే రైలు డిసెంబర్ 1న (రేపు) తిరిగి ప్రారంభతుంది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది మార్చి 23నుంచి  ఈ రైలు ఆగిపోయింది. దాదాపు ఏ డు నెలల తర్వాత ఈ రైలుకు పచ్చ జెండా ఊపుతూ దక్షిణ మధ్య రైల్వే  ఉత్వర్వులు జారీ చేసింది. ఈ రైలు శుక్ర, ఆదివారాల్లో గుంటూరు మీదుగా, మిగతా రోజుల్లో వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.నరసా పురంలో ఉదయం 11.05 గంటలకు బయలు దేరే రైలు  గుంటూరు మీదుగా ప్రయాణించే రోజుల్లో మరునాడు 9.30 గంటలకు నాగర్ సోల్ చేరుతుంది. అలాగే వరంగల్ మీదుగా ప్రయాణించేటప్పుడు ఉదయం 6.30 గంటలకు చేరుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles