Thursday, April 18, 2024

ఆప్ లో కోదండ్ పార్టీ విలీనానికి రంగం సిద్ధం?

తెలంగాణ జనసమితి పార్టీ నాలుగేళ్ళ ప్రస్థానానికి ముగింపు పలకనున్న కోదండరామ్. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఓర్పుగా నేర్పుగా  ముందుకు నడిపించిన ఐక్య వేదిక నాయకుడు రాజకీయ పార్టీ ని నడిపించలేక పోయారు. జాతీయ పార్టీ ఆహ్వానాన్ని వదులుకున్న ప్రొఫెసర్  ఉత్తరాది పార్టీలో విలీనం  చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

అసలే కేంద్ర పాలకులు  దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారనే బలమైన అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో ఒక ఉత్తరాది పార్టీలో విలీనానికి సంసిద్ధం కావడం ప్రొఫసర్ గారు తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా అనే చర్చ తెలంగాణ మేధావుల వర్గంలో జరుగుతున్నది. ఇప్పుడున్న పార్టీలలో విలువలకు ప్రాధాన్యమిచ్చే పార్టీగా, పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్న నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో పని చేయడం నయమని కోదండ్ రామ్ అనుకొని ఉంటారు.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles