Friday, March 29, 2024

గుంటూరు న్యాయవాదికి తెలుగులో పి హెచ్ డి

  • హాస్య బ్ర్రహ్మ శంకరనారాయణ జీవితంపై శ్రీనివాసరావుకు పి హెచ్ డి

హాస్యబ్రహ్మ శంకరనారాయణ జీవితం-రచనావిన్యాసాలు అనే అంశం మీద గుంటూరుకు చెందిన న్యాయవాది చొప్పరపు శ్రీనివాసరావుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పిహెచ్ డి పట్టాను ప్రదానం చేసింది. ఈ మేరకు నాగార్జున యూనివర్శిటీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హాస్యవధానిగా, హాస్య రచయితగా ప్రసిద్ధుడయిన సీనియర్ జర్నలిస్టు శంకరనారాయణ నాగార్జున యూనివర్శిటీ మొదటి బ్యాచ్ ఎం.ఏ తెలుగు విద్యార్థి కావడం విశేషం. అమరావతి ఆర్. వి. ఎన్ కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధిపతి డాక్టర్ చింతపల్లి సత్యనారాయణ పర్యవేక్షణలో శ్రీనివాస రావు పరిశోధన చేశారు. ఎం.ఏ తెలుగుతో సహా 5 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలున్న తాను తెలుగు సాహిత్యం, హాస్యం మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో పరిశోధన సాగించినట్లు శ్రీనివాసరావు తెలియజేశారు.  

Also Read: ఆంధ్రా యూనివర్శిటీలో కరోనా కరాళనృత్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles