Thursday, April 18, 2024

పోడు భూములకు పట్టాలివ్వాలి: ప్రొఫెసర్ హరగోపాల్

మే 28 న హైదరాబాద్ నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో పోడుభూములకు పట్టలివ్వాలని,ఇతర ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జరిగిన మహాధర్నా లో రాజకీయ విశ్లేషకులు, హాక్కుల మేధావి ప్రొఫెసర్ జీ. హరగోపాల్ మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలనీ, ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ ఆయన చెప్పారు.  న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. గోవర్దన్,POW జాతీయ కన్వీనర్ వి.సంధ్య,Aikms రాష్ట్ర ప్రధాన కార్యదర్శి k. రణదీర్, కార్యదర్శి, ఉపాధ్యక్షులు మామిడాల బిక్షపతి, గౌనీ ఐలయ్య, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్,అద్యక్షులు ఆరెళ్ళి కృష్ణ, కార్యదర్శి జే. సీతారామయ్య,pow రాష్ట్ర కార్యదర్శి సుభద్ర, కార్యదర్శి ఊకె పద్మ,, PDSU రాష్ట్ర అధ్యక్షుడు ఎం.పరశురామ్,pyl రాష్ట్ర అద్యక్షులు వరదయ్య, అరుణోదయ ప్రధాన కార్యదర్శి నిర్మల, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles