Friday, March 29, 2024

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు

  • రెండు ఎగ్జిల్ పోల్స్, రెండు విభిన్న ఫలితాలు

దుబ్బాక ఉపఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని వెల్లడైంది. 47% ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రాగా, 30 శాతం ఓట్లతో టీఆర్ ఎస్ కు రెండోస్థానం, 13% ఓట్లతో కాంగ్రెస్‌ మూడవ స్థానంలో నిలిచింది.

అటు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వెల్లడైంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles