Sunday, December 3, 2023

C.S. Kulasekhar Reddy

14 POSTS0 COMMENTS
కులశేఖర రెడ్డి 1992 నుంచి ఆంధ్రభూమి లో పనిచేశారు. వ్యవసాయం, నీటి పారుదల, విధ్యుత్ రంగాలపై పలు వ్యాసాలు రాసారు. అనంతపురం, చిత్తూరు, విజయవాడ, కడప, కర్నూల్, హైదరాబాద్ లలో 27 సంవత్సరాలు విలేఖరిగా పని చేశారు.

ప్రజాస్వామ్య పునరుద్దరణే కాంగ్రెస్ లక్ష్యం : రేవంత్

అన్ని వర్గాలకు సామజిక నాయ్యం కాంగ్రెస్ గెలుపు శ్రీకాంత చారికి అంకితం ప్రతిపక్షం హుందాగా ఉండాలి గెలవాలంటే కొట్లాడాలి తెలంగాణ లో ప్రజాస్వామ్యం పునుర్ధరించడానికే కాంగ్రెస్  లక్ష్యంగా పని చేస్తుందని  తెలంగాణకు రెండవ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న అనుముల...

కాంగ్రెస్ లో తీవ్ర ఉక్కంఠ

గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యే లపై నిఘా హైదరాబాద్ కు కర్ణాటక ఎమ్మెల్యే లు హైద్రాబాద్ కు ఎఐసీసీ నేతలు  రాక అనుమానమా, పట్టుకోసమా నేడు ఎన్నికల కౌంటింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం  జరగనున్నది....

నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ

రంగంలోకి దిగిన కృష్ణ రివర్ బోర్డ్ బృందం ఇంజరినీరింగ్ ఇన్ చీఫ్ బృందం జోక్యం పోలీస్ పహారాలో... సాగర్ డ్యామ్ నాగార్జునసాగర్ డ్యామ్ పై శుక్రవారం రెండో రోజు కూడా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో...

ఏపీది దుందుడుకు చర్య: సాగునీటి  విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్  ప్రభుత్వం నీటి విడుదల చేయడం పట్ల  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. గురువారం కిషన్ రెడ్డి విలేకర్ల...

బిఆరెస్ కు70సీట్లు వస్తాయి, ఎగ్జిట్ పోల్స్ ని తప్పు పట్టిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ కి జరిగిన పోలింగ్ సరళి  తమకు నమ్మశక్యంగా  లేదని బిఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గురువారం విలేకర్లతో ఆయన మాట్లడుతూ,  బిఆరెస్ కు  70 సీట్లు వస్తాయిని ధీమా...

అధికారం కాంగ్రెస్ దే

చంద్రుడికి మబ్బులు కప్పాయి దొరల పెత్తనం  పోయింది పాలకులం కాదు, సేవకులం సామాజిక సమతుల్యం కాంగ్రెస్ లక్ష్యం పీసీ సీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రకటన తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తధ్యమని పీసీ సీ అధ్యక్షులు ఎనుమల...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్

ఓటర్లు సైలెంట్ , నేతల్లో ఉత్కంట పోలీస్ పహరా, పోలింగ్ పై ఈ సీ డేగకన్ను రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు ధీమా చివరి సారిగా సర్వశక్తులు ఒడ్డనున్న రాజకీయ పక్షాలు మావోయిస్టుల  చర్యలపై  అడుగడుగునా నిఘా తెలంగాణ లోని...

పూనకాలతో ఊగుతున్న కేడర్, ముగిసిన ప్రచారం

గెలుపు మాదంటే మాదేనని ప్రధాన  పార్టీల ధీమా అగ్రనేతల సుడిగాలి ప్రచారాలు నేటితో ముగియనున్నఎన్నికల ప్రచారం. బీజేపీ, బీఆరెస్, కాంగ్రెస్ పోటాపోటీగా హామీలు గెలుపుపై  ధీమా ఈ నెల 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ...
- Advertisement -

Latest Articles