Friday, June 2, 2023

అజయ్ కుమార్ పీ ఎస్

14 POSTS0 COMMENTS
పీఎస్ అజయ్ కుమార్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రి (MSW) చేశారు. గత 30 ఏళ్లుగా ఆదివాసీల భూమి సమస్య, నిర్వాసిత, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం పని చేస్తున్నారు. ‘ప్రభుత్వ భూమి పేదలదే’, ‘భూమి సమస్య – వ్యాసాలు 1, 2’, ‘కళ్యాణలోవ కధలు’ ప్రచురితమైన పుస్తకాలు. భూమి సమస్య వ్యాసాలు – 1కి, DNF Rural Journalist award foundation –Hyderabad వారి Rural journalist award for year 2008 లభించింది. ప్రస్తుతం అఖల భారత వ్యవసాయ & గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు

భూమిశిస్తూ కమిషనర్,  డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆదేశాలు బేఖాతరు అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, కోణం రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 289లో 40 ఎకరాల భూమిలో ఆదివాసీలు దశాబ్దాలుగా సాగులో ఉన్నారు....

ఇచ్చిన మాటకు కట్టుబడండి, బాధితుల డిమాండ్

ఫొటో రైటప్: బాధితుల సమస్యలను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లకు వివరిస్తున్న వ్యాస రచయిత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న GO 72, ల్యాండ్ పూలింగ్ బాధితులు. మే 15 సోమవారం అనకాపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించిన బాధితులు అనకాపల్లి...

వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల నుండి ఆదివాసీలకు విముక్తి, పట్టా చేతికి వచ్చిన గంటకే ప్రాణం పోయింది!

ఫొటోో రైటప్: కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఉదయం 8 గంటలకు యువ న్యాయవాది – ఆదివాసీ చక్ర వడ్డీల బాధితులు (కాషాయం షేర్ట్ వేసుకున్న ఆసామి పక్కన నిలబడిన ఆసామి -...

భూమి ప్రశ్న – భు పరిపాలనలో వస్తున్న మార్పులు

(IRAP వారి వెబ్నార్ లో (ఆన్ లైన్ క్లాస్) ఇచ్చిన ప్రసంగానికి అక్షర రూపం) PS అజయ్ కుమార్ MSW (LLB) రెండు పదాలు – మూడు అంశాలు “భుమి ప్రశ్న” అనే మాటలో రెండు...

“9 నెలలుగా ఈ సమస్య అపరిష్కృతంగా వుంది”..

నిజానికి ఈ వాక్యం మే 5వ తేది, శుక్రవారం, నా చేతికి అందిన లేఖ అడుగు భాగాన వుంది. ఇంగ్లిష్ లో ఇలా వుంది, “ this issue is pending since...

అప్పుల ఉచ్చులో  ‘రొచ్చుపనుకు’ ఆదివాసీ రైతులు

మంగళవారం, 28 ఏప్రిల్ 2023న రొచ్చుపనుకు గ్రామానికి చేరుకున్నాను. అక్కడి ఆదివాసీల జీవితాలు  షావుకారు / వడ్డీ వ్యాపారం  రొచ్చులో పీకలలోతు కూరుకు పోయి వున్నాయి.  మీరు ఒక అర సున్నాను  కాగితం మీద...

ప్రత్యామ్నాయ భూములు కోరుతూ అనకాపల్లిలో దీక్షాశిబిరం

ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన వారికీ  ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు చేయాలి. జీవో 72ను అమలు చేయాలి ప్రత్యామ్నాయ భూమిని అప్పగించన తరువాతనే ఇళ్ళ పట్టాల పంపిణి చేయాలి అనకాపల్లి మండలంలోని పలు గ్రామాల నుండి...

‘MLA’ వంతంగి పేరయ్య భూమి కధ

 “సాక్ష్యాన్ని అందించడంలో వారు విఫలమయ్యారు” ” (They failed to produce a piece of evidence)     గత 30 ఏళ్లుగా నేను ఆదివాసీలు  పార్టీలుగా (వాదులు లేదా ప్రతివాదులు) వున్న  కేసులలో కోర్టులు...
- Advertisement -

Latest Articles