Paladugu Ramu
జాతీయం-అంతర్జాతీయం
ప్రశాంతంగా భారత్ బంద్
ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతగస్తీ నిర్వహిస్తున్న భద్రతాబలగాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాల రద్దుకోసం రాజీలేని పోరాటం చేస్తున్న రైతన్నలు ఈ రోజు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టారు. ఉదయం 6...
జాతీయం-అంతర్జాతీయం
రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మార్చి 26వ తేదీన...
ఆంధ్రప్రదేశ్
సీఎం జగన్ ను ప్రశంసించిన మెగాస్టార్
కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరుస్వాతంత్ర్య సమరయోధుడికి దక్కిన అరుదైన గౌరవం
కర్నూలు ఎయిర్ పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టడాన్ని మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్
పరిపాలనా రాజధాని విశాఖకు కొత్త సొబగులు
విశాఖకు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులుస్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రోట్రామ్ కారిడార్ ఏర్పాటువిశాఖ వాసులకు పోలవరం నుంచి నీరు
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ పరిపాలనా రాజధానిపై...
ఆంధ్రప్రదేశ్
కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణంఈ నెల 28 నుంచి సర్వీసులు7 కోట్లతో నైట్ లాండింగ్ సిస్టమ్18 కోట్ల రూపాయలతో అత్యాధునిక ఫైరింజన్లు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం వైఎస్ జగన్...
జాతీయం-అంతర్జాతీయం
కశ్మీర్ లో తులిప్ పూల సందడి
తులిప్ గార్డెన్ ను సందర్శించడంటూ ప్రధాని ట్వీట్పర్యాటకులను కనువిందు చేస్తున్న 15 లక్షల తులిప్ లు
ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే భారతదేశంలోని భూతల స్వర్గం కశ్మీర్ వెళ్లాల్సిందే. కశ్మీర్ లో విరబూసిన లక్షలాది తులిప్...
తెలంగాణ
ఖమ్మంలో షర్మిల సభకు పోలీసుల అనుమతి
ఏప్రిల్ 9న భారీ బహిరంగ సభఏర్పాట్లు చేస్తున్న అభిమానులుభారీగా తరలిరానున్న అభిమానులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నిర్వహించనున్న సభకు పోలీసులు అనుమతి మంజూరు...
ఆంధ్రప్రదేశ్
జస్టిస్ ఎన్వీ రమణపై వైఎస్ జగన్ ఫిర్యాదును కొట్టివేసిన సుప్రీంకోర్టు
అంతర్గత విచారణ తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్న న్యాయస్థానంతదుపరి సీజేఐగా జస్టిస్ రమణ నియామకం లాంఛనమే
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన రోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...