Mynaa Swamy

9 POSTS0 COMMENTS
Myna Swamy's full name is Mylaram Narayana Swamy. A senior journalist who was a correspondent for Andhra Prabha, Indian Express, Andhra Jyothy, Ujwala and Subrabhatam. He is also a short story writer and novelist. Lepakshi is his latest book which received acclaim. It is being translated into English, French, Hindi, and other languages. His Forte is history.
Mobile No: 9502659119
జాతీయం-అంతర్జాతీయం
మైనాస్వామికి అరుదైన గుర్తింపు
Mynaa Swamy - 0
తిరుపతి, జనవరి 23 : చరిత్ర-సంస్కృతి రంగాలకు తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న 'బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' అంతర్జాతీయ సంస్థ ప్రశంసా పత్రాన్ని బెంగళూరులో అందించినట్టు చరిత్రకారుడు-...
జాతీయం-అంతర్జాతీయం
లేపాక్షి ఖ్యాతికి వన్నెతెచ్చిన సదస్సు
Mynaa Swamy - 0
లేపాక్షి; డిసెంబర్ 16: 'లేపాక్షి వీరభద్రాలయ వైభవం - యునెస్కో శాశ్వత గుర్తింపు' అనే అంశంపై బుధ - గురువారం నాడు లేపాక్షి, హిందూపురంలో జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సులో వీరభద్రాలయానికి...
జాతీయం-అంతర్జాతీయం
లేపాక్షి ఆలయ ప్రచారం కోసం ప్రత్యేక సదస్సు
Mynaa Swamy - 0
3వందల మంది చరిత్రకారులు, జర్నలిస్టులు హాజరుసదస్సు సంచాలకుడు మైనాస్వామి
లేపాక్షి, నవంబర్ 28: "లేపాక్షి వీరభద్రాలయం - యునెస్కో శాశ్వతగుర్తింపు ఆవశ్యకత" అనే అంశంపై డిసెంబర్ 14-15 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సులో లేపాక్షి...
జాతీయం-అంతర్జాతీయం
తవ్వకాలు చేపట్టాలి: పురావస్తు శాఖకు మైనాస్వామి వినతి
Mynaa Swamy - 0
పెనుకొండ; అక్టోబర్ 22: విజయనగర సామ్రాజ్య రెండో రాజధాని పెనుకొండ పట్టణంలోని వై.ఎస్.ఆర్. కాలనీలో ''సతి స్మారకశీల' దొరికిన పరిసరాల్లో రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి...
జాతీయం-అంతర్జాతీయం
పెనుకొండ ప్రాచీన శివాలయంలో సంస్కృత శాసనం గుర్తించిన మైనాస్వామి
Mynaa Swamy - 0
పెనుకొండ: విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండలోని ప్రాచీన శివాలయం - ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు. ఐముక్తేశ్వరాలయాన్ని ...
అభిప్రాయం
పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి: చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి
Mynaa Swamy - 0
తిరుపతి, మార్చి 11: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న "పల్లవప్రశస్తి"శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు....
అభిప్రాయం
హేమవతి – లేపాక్షి లను ‘మాన్యుమెంట్ మిత్ర’ పథకంలో చేర్చాలి: చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి
Mynaa Swamy - 0
అనంతపురం జిల్లాలో అత్యంత ప్రాచీన గుడులు వున్న హేమావతిని, శిల్పకళా క్షేత్రమైన లేపాక్షి వీరభద్రాలయాన్ని 'మాన్యుమెంట్ మిత్ర' పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి...
జాతీయం-అంతర్జాతీయం
బహుభాషా పండితులను ఆదరించిన శ్రీక్రిష్ణదేవరాయలు
Mynaa Swamy - 0
శ్రీకృష్ణదేవరాయలు
--- మైనాస్వామి
దేశ భాషలందు తెలుగులెస్స అని తెలుగు భాషను సమున్నత స్థాయిలో నిలిపిన సాహితీ పిపాసి శ్రీక్రిష్ణదేవరాయలు. 'ఆముక్త మాల్యద' కావ్యంలో తాను తెలుగు వల్లభుడని ప్రకటించాడు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువు కలలో...