Sunday, December 3, 2023

Mynaa Swamy

16 POSTS0 COMMENTS
Myna Swamy's full name is Mylaram Narayana Swamy. A senior journalist who was a correspondent for Andhra Prabha, Indian Express, Andhra Jyothy, Ujwala and Subrabhatam. He is also a short story writer and novelist. Lepakshi is his latest book which received acclaim. It is being translated into English, French, Hindi, and other languages. His Forte is history. Mobile No: 9502659119

సరికొత్త చరిత్ర రచనకు శ్రీకారం చుట్టాలి, చరిత్ర సదస్సులో వక్తల పిలుపు

విజయవాడ, అక్టోబర్ 29: విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చరిత్రను సరికొత్తగా, సమగ్రంగా సంకలనం చేయడానికి చరిత్రకారులు, చారిత్రక పరిశోధకులు శ్రీకారం చుట్టాలని పలువురు వక్తలు ‘ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - సంస్కృతి –వైభవం’ సదస్సును...

పెనుకొండ, లేపాక్షిలలో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చెయ్యాలి: మైనాస్వామి

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ చారిత్రక నగరంలోనూ, శిల్పకళ కాణాచి లేపాక్షిలోనూ ధ్వని-కాంతి (సౌండ్ అండ్ లైట్ షో) ప్రదర్శనను ఏర్పాటు చేయడానికి కేంద్ర,...

త్రిసముద్రాధిపతి రాయలవారి 513వ పట్టాభిషేకోత్సవం

-మైనా స్వామి శ్రీక్రిష్ణదేవరాయలు... ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. దక్షిణాపథం అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన చక్రవర్తి, మహాచక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుని తర్వాత అంతటి బలశాలి, బుద్ధిశీలి, సాహితీశీలి...

చోళ రాజ దండానికి మూలం నోలంబ రాజ చిహ్నం: మైనాస్వామి

మడకశిర, జూన్ 17: చోళ రాజులు చేపట్టిన రాజదండానికి నోలంబ పల్లవ ప్రభువుల రాజ చిహ్నం ‘పద్మ నంది’ మూలమై వుండవచ్చని చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం...

పెనుకొండను భారతవారసత్వ నగరంగా ప్రకటించాలి : మైనాస్వామి

యథాస్థితి నివేదికను రూపొందించాలి లేజర్ షో, థీం పార్క్, పురావస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలి అభివృద్ధికి రూ. 300 కోట్లు కేటాయించాలి పెనుకొండ: ఏప్రిల్18: పెనుకొండను భారతవారసత్వ నగరంగా ప్రకటించాలని చరిత్రకారుడు మైనాస్వామి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి...

హేమావతిలో హొయసల శాసనాన్ని గుర్తించిన మైనాస్వామి

హేమావతి (శ్రీ సత్య సాయి జిల్లా), మార్చ్ 28: నోలంబ పల్లవ ప్రభువుల రాజధాని హెంజేరు (హేమావతి) లో హొయసల రెండో వీరబల్లాల  శాసనం గుర్తించినట్టు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. హేమావతి నొలంబ...

అశోకుని అంతటి ధీశాలి కృష్ణదేవరాయలు, మైనాస్వామి

గోరంట్ల ఫిబ్రవరి 16: విజయనగర సామ్రాజ్య విస్తరణ, అభివృద్ధిలో శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించాడనీ, యుద్ధ తంత్రంలో అశోకుని అంతటి దీశాలి అని చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి చెప్పారు. శ్రీ సత్య సాయి జిల్లా...

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

తిరుపతి, జనవరి 23 : చరిత్ర-సంస్కృతి రంగాలకు తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న 'బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' అంతర్జాతీయ సంస్థ ప్రశంసా పత్రాన్ని బెంగళూరులో అందించినట్టు చరిత్రకారుడు-...
- Advertisement -

Latest Articles