Monday, March 20, 2023

K. Ramachandra Murthy

366 POSTS0 COMMENTS

యూపీలో మైనారిటీల ఇళ్ళు కూల్చివేతను ఆపుచేయండి,సుప్రీంకు మాజీ న్యాయమూర్తుల విజ్ఞప్తి

జస్టిస్ సుదర్శనరెడ్డి, జస్టిస్ గంగూలీ, జస్టిస్ షా, జస్టిస్ చంద్రుడు, ఇందిరా జైసింగ్, ప్రశాంత్ భూషణ్ లేఖ ఉత్తరప్రదేశ్ లో పౌరులపైన ప్రభుత్వాధికారులు అణచివేత, దౌర్జన్య చర్యలను సూమోటూగా పరిగణనలోకి తీసుకొని విచారించవలసిందిగా కొందరు...

అదానీ-హిడెన్ బర్గ్ కేసులో సుప్రీం నిపుణుల కమిటీ ఏమి చేస్తుంది?

అదానీ-హిడెన్ బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు మనకు స్వతంత్ర్య న్యాయవ్యవస్థ ఉన్నదనే ఆశ్వాసన ఇవ్వజాలువు. ఈ కేసుపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన కమిటీ స్వతంత్రంగా, సమర్థంగా విచారణ జరిపే సంస్థగా కనిపించదు....

నాటు నాటుకు ఆస్కార్ అవార్డు

చరిత్ర సృష్టించిన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, జూ. ఎన్ టీ ఆర్ ల ఘనత ఆస్కార్ గెలుగుకున్న రెండో భారతీయ చిత్రం ఆర్ ఆర్ ఆర్ వెళ్ళింది, చూసింది, గెలిచింది....

ఆంధ్రపత్రిక రాజేశ్వరరావుకు ఆరో ప్రాణం

సోమవారం రాత్రి శాశ్వతంగా కన్నుమూసిన చెన్నమనేని రాజేశ్వరరావుకు ‘ఆంధ్రపత్రిక’తో ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. ఆంధ్రపత్రిక యాజమాన్యం ఆయనను గౌరవించింది. ‘ఆంధ్రపత్రిక’ను రాజేశ్వరరావు గుండెల్లో పెట్టుకున్నారు. ఆంధ్రపత్రిక ఆయనకు ఆరో ప్రాణం. దిల్లీలో ఏ...

నిరంతర అధ్యయనశీలి చెన్నమనేని రాజేశ్వరరావు

‘‘మూర్తిగారూ, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు?’’. ఈ ప్రశ్న ఇకమీదట నాకు వినపడదు. ఫోన్ చేసిన ప్రతిసారీ ఈ ప్రశ్న అడిగే చెన్నమనేని రాజేశ్వరరావు సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో శాశ్వతంగా కన్నుమూశారు....

భారతీయ సోషలిజం, సోషలిస్టుల చరిత్ర రాయాలి: రామచంద్రగుహా

ప్రముఖ న్యాయవాది, రచయిత అవధానం రఘుకుమార్ ‘‘రీవిజిటింగ్ రామమనోహర్ లోహియా: చాలెంజెస్ టు ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అల్టర్నేటివ్ సోషలిజం’’ పేరుతో రాసిన పుస్తకాన్ని ప్రఖ్యాత చరిత్రకారుడు, రాజకీయ, సామాజిక...

ఏడాది గడచినా కొనసాగుతున్న ఉక్రేయిన్ యుద్ధం, చర్చల ప్రసక్తి లేదు

అణ్వస్త్ర ఒప్పందం నుంచి తప్పుకున్న రష్యాఉక్రేయిన్ ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్మాస్కోకు వెళ్ళనున్న చైనా అధినేత షీ జింగ్ పింగ్ ఉక్రేయిన్ పైన రష్యా దాడులు ప్రారంభించి సంవత్సరం దాటిపోతోంది. 24...

ప్రశ్నించడం నేర్చుకోపోతే పతనం ఖాయం

రాజ్యం బలమైనది అయినప్పుడు ప్రజలు బలహీనులవుతారు. ప్రజలమీద పెత్తనం చెలాయించడం ద్వారానే రాజ్యం తన బలప్రదర్శన చేస్తుంది. ప్రజాస్వామ్యం వర్థిల్లడం అంటే ప్రజలు బాగుండటం, స్వేచ్ఛగా, ధైర్యంగా, మానవీయ విలువలు పాటిస్తూ అందరూ...
- Advertisement -

Latest Articles