K. Ramachandra Murthy
Banner
మిత్రుల గుండెల్లోనే ఉంటాడు దేవిప్రియ
కొంతమందికి కొందరు ఆప్తమిత్రులు ఉంటారు. ఒక వ్యక్తికి మహా అయితే డజను కంటే ఎక్కువమంది ప్రాణమిత్రులు ఉండరు. తక్కినవారంతా స్నేహితులూ, బంధువులూ. కానీ దేవిప్రియకి పాతికమందికి పైగా ఆప్తులు అనిపించుకునేవారు ఉన్నారు. వారిలో...
తెలంగాణ
హైదరాబాద్ సంస్కృతికి సముజ్జ్వల ప్రతీక నరేంద్ర లూథర్
భాగ్యనగరాన్ని అమితంగా ప్రేమించిన బహుముఖ ప్రతిభావంతుడు, బహుగ్రంధ రచయిత, మాజీ ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్ అసలు సిసలైన హైదరాబాదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా సమర్థంగా పని చేసి చరిత్రలో...
తెలంగాణ
సమరశీలి బూర్గుల నరసింగరావు
బూర్గుల నరసింగరావు గొప్ప మానవతావాది, స్నేహశీలి. నిజాంకూ, రజాకార్లకూ వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు. మృదుభాషి. జ్ఞాపకాల పుట్ట. కదిలిస్తే అలవోకగా ఆరవై దశాబ్దాల చరిత్ర చెప్పేవారు. నిండుకుండలాగా...
ఆంధ్రప్రదేశ్
బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీఆర్
డాక్టర్ ఎంవి రమణారెడ్డి సాహిత్య సదస్సులో విశ్వరూపదర్శనం
ఏడుపదులు మించిన నా జీవితంలో ఎందరో వ్యక్తులు తారసపడ్డారు. కవులూ, రచయితలూ, పాత్రికేయులూ, సంపాదకులూ, రాజకీయ నాయకులూ, కార్మిక నాయకులూ, వైద్యులూ, న్యాయవాదులూ చాలా మందితో...
ఆంధ్రప్రదేశ్
వరిష్ఠ పాత్రికేయుడు తుర్లపాటి ఇక లేరు
సినియర్ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి (జనవరి 10-11) మృతి చెందారు. ఆయన వయస్సు 87. బహుముఖ ప్రజ్ఞశాలి, పత్రికా రచయిత, కాలమిస్టు, ఉపన్యాసకుడు తుర్లపాటి తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన...
జాతీయం-అంతర్జాతీయం
టీకా మందుల ఆమోదం సవ్యంగా జరిగిందా?
కోవిద్ ప్రజలకు ప్రాణాంతకమైన వ్యాధి అయితే రాజకీయ నాయకులుకు ఒక అవకాశం కూడా. కరోనా వైరస్ ను ప్రజలు ఎదుర్కొన్నారు. దాని బారిన పడి వేలమంది మరణించారు. ప్రధాని నరేంద్రమోదీ కొన్ని గంటలైనా...
జాతీయం-అంతర్జాతీయం
అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం
ప్రపంచం అంతా కొత్త సంవత్సరాది సంబరాలు చేసుకుంటుంటే వేలాది మంది రైతులు హరియాణా, దిల్లీ సరిహద్దులో కటిక చలిలో కఠోరమైన దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారంనాడు వారి దీక్ష 38వ రోజులో ప్రవేశించింది. కరోనా...
జాతీయం-అంతర్జాతీయం
నెహ్రూ భారత్ ను కనుగొంటే పీవీ పునరావిష్కరించారు : శశిథరూర్
హైదరాబాద్ : జవహర్ లాల్ నెహ్రూ ఇండియాను కనుగొంటే పీవీ నరసింహారావు భారత్ ను పునరావిష్కరించారని ప్రఖ్యాత రచయిత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ శశిథరూర్ అన్నారు. పీవీ ఎనిమిదవ స్మారకోపన్యాసం చేస్తూ...