Durga Prasad Dasari

17 POSTS0 COMMENTS
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.
అభిప్రాయం
అబ్బురపరిచే కళాకృతులకు నిలయం సాలార్ జంగ్ మ్యూజియం
హైద్రాబాద్ మహా నగరం ఒకప్పుడు నిజాం పాలకుల ఏలుబడిలో ఉంది. ఆయా పాలకులు వారి వారి పరిపాలనా కాలంలో ఈ మహా నగరంలో ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించారు. అలాంటి కట్టడాలలో సాలార్...