Jaya Vindhyala

29 POSTS0 COMMENTS
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.
జాతీయం-అంతర్జాతీయం
వైశాలి,నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసు పాత్రపై దర్యాప్తునకు పౌరహక్కులనేతల డిమాండ్
వైశాలి - నవీన్ రెడ్డీల హింసాత్మకమైన ప్రేమ - పెళ్లి (?)పై - నిజ నిర్ధారణ కమిటీ రిపోర్ట్ - పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రము
తెలంగాణ రాష్ట్రంలోని రంగా...
అభిప్రాయం
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
మూడవ, చివరి భాగం
భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం రక్షణకు రాజ్యాంగంను అమలుచేసే 'నియంత' నేడు అవసరం. నేడు కావలసింది మత గ్రంధాలతో ప్రజాస్వామ్యంను కొలుచుకోవటం కాదు. రాజ్యాంగ సూత్రాలతో కొలవాలి. అన్ని మత గ్రంధాలను మూటకట్టి అటకమీద లేకపోతే భద్రంగా భూమిలో పాతి పెట్టాలి. రాజ్యాంగంను దులిపి బయటకు తీయాలి. మైకుల్లో మతసూత్రాలను చదవటం ఆపేయాలి. రాజ్యాంగం లోని అధికరణాలను చదవాలి. ప్రజలను అటువైపు అడుగులు వేపించాలి. దేశ పౌరులందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా సమంగా అన్ని సౌకర్యాలు అందేవిధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజా ఉద్యమాలను పునర్నిర్మాణం చేయాలి. భారత దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగము కూడ.
భారతదేశంలో పౌరులందరికీ మతస్వాతంత్ర్యపు హక్కును, అధికరణలు (ఆర్టికల్స్) 25, 26, 27, 28 ల ప్రకారం ఇవ్వబడింది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం సూత్రాలను స్థాపించుటకు ఉద్దేశించినవి. భారత రాజ్యాంగం ప్రకారం, భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏమతమూ ఇతర మతం కన్నా ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడికీ తనకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉన్నది. మతపరమైన సంప్రదాయాలను ఉదాహరణకు సిక్కులు కిర్పాన్ లను తమ ఉద్యోగాలు చేయు సమయాన ధరించడానికి, ప్రజల శ్రేయస్సును, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ధరించటాన్ని నిరోధించవచ్చు. ఇదే...
అభిప్రాయం
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
(రెండో భాగం)
చాలా మంది పౌరులు రాజ్యాంగం గురించి అర్ధం చేసుకోకుండానే ప్రజాస్వామ్యం అంటే వ్యక్తిగత స్వేచ్ఛ అని, ప్రజలు లేదా వ్యక్తిగత మతపరమైన మార్గాలను, లేదా మతపరమైన భావనలను బహిరంగంగా ప్రదర్శించుకోవటం అని,...
అభిప్రాయం
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
మొదటి భాగం
ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నట్లేనా?...
అభిప్రాయం
హిందీస్ ల్యాబ్ పేలుడు ప్రమాదంపైన అనుమానాలు
లోపించిన పారదర్శకతయాజమాన్యం అలసత్వంకార్మికుల వివరాలు గోప్యం
హిందీస్ ల్యాబ్ లో 24-08-2022 న జరిగిన కెమికల్ ప్రేలుడు పై పౌర హక్కుల ప్రజా సంఘం - తెలంగాణ రాష్ట్రం (PUCL -TS) నిజ నిర్ధారణ...
అభిప్రాయం
పంద్ర + ఆగస్టు = పంద్రాగస్టు
1. భారతదేశానికి స్వాతంత్రం అర్దరాత్రి, చీకటిలో వచ్చింది. ఇదిఒక శక్తి, పసలేనికొందరి మాటలు
2. భారతదేశం" విదేశీయులవెట్టి" నుండివిముక్తిఅయ్యిసరిగ్గా 74 దాటి 75 ఏళ్ళల్లోకి ప్రవేశిస్తున్న దేశంమనది. కొందరివాదన ... విదేశీయుల వెట్టికిందనే బ్రతికి ఉంటే దేశం ముందుకు వెళ్ళేది అనే...
అభిప్రాయం
ప్రపంచ అద్భుత భర్తలు (World’s Wonderful Husbands)-9
మాధవ్ ఆర్య…. ఒక మేధావి గా అధ్యయనం చేస్తే దృష్టికి వచ్చిన క్రమాన్ని ప్రాతిపదికగా చేసుకొని శాస్త్రీయంగా ఆలోచిస్తే .. అది పూర్తిగా వ్యక్తిగత విషయం. వారిద్దరి మధ్య మానసిక బంధం ఉన్నది....
అభిప్రాయం
ప్రపంచ అద్భుత భర్తలు (World’s most wonderful husbands) – 8
ప్రపంచ అద్భుత భర్తలు అంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కటం, సర్కస్ జిమ్మిక్కులు చేయటం, క్రికెట్టులో జట్టును గెలిపించుకోవటం, ఆటల్లో మొదటి మెట్టుపై ఉండటం, కొడుక్కు జన్మనివ్వటం, ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పథకాలు తీసుకోవటం,...